నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన… పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం. ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన...
తిరుపతి, 2024 జూన్ 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి...
తిరుపతి తిరుమల 07.06.2024. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్యకార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మినా గారు
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....
AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ...
తిరుపతి తిరుపతి ప్రజల గెలుపు తన గెలుపని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన తిరుపతివాసులకు ముఖ్యంగా మహిళలకు, యువతకు, టీచర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, వ్యాపారస్థులు పేరుపేరునా కృతజ్జతలు ఆయన తెలిపారు....
మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్ దంపతులు…. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్…..
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...
తెనాలి ఎమ్మెల్యే , జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తెనాలిలో వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే గా బారీ మెజారిటీ తో గెలిచినందుకు , జనసేన పార్టీ 21/21 స్థానాల్లో...