ఏపీ టుడే న్యూస్,కర్నూలు జిల్లా/మంత్రాలయం రిపోర్టర్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ దివ్యమైన, స్వామివారికి పవిత్రమైన గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి...
👉🏿నా భూతో నా భవిష్యత్ …. 👉🏿ఇవ్వాల్సిన తేదీ కంటే రెండు రోజుల ముందే పెన్షన్ పంపిణీ…. 👉🏿చంద్రన్న పాలనలో అన్ని సాధ్యమే…. మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఎన్ .రాఘవేంద్ర రెడ్డి. ఏపీ టుడే...
కడప జిల్లా జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ నవంబర్ 28: జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలంలో పెద్దపసుపుల కస్తూరిబా హైస్కూల్ కు జమ్మలమడుగు పట్టణానికి చెందిన లైసెన్స్ మున్సిపల్ సర్వేయర్ గొందిపల్లి సంజీవ రాయుడు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ నవంబర్ 28: మంత్రాలయం మండల కేంద్రంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రసిద్ధ ఆర్కే కంటి వైద్యశాల ఎండి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో, మంత్రాలయం శ్రీ మఠం పరిధిలోని శ్రీ...
కర్నూలు జిల్లా/ఎమ్మిగనూరు నవంబర్ 27(ఎపి టుడే న్యూస్ ). ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకలి శ్రీనివాసరావు రైతు మూడెకరాల మిరప పంటను దగ్ధం చేసిన దుండగులను అరెస్టు చేసి ,రైతుకు నష్టపరిహారం అందించాలని ఏఐకేఎంఎస్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయుల గొంతు నొక్కుటకు గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసుల విచారణలో కడిగిన ముత్యంలా బయటపడిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ.కె.ఆర్.సూర్యనారాయణ. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం చంద్ర...
నంద్యాల జిల్లా, మహానంది ఏపీ టుడే న్యూస్ నవంబర్ 25 మహానంది మండల పరిధిలోని శ్రీ నగరం-అల్లినగరం మధ్యలో ద్విచక్ర వాహనాన్ని సోమవారం కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన...
రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు జాయింట్ కలెక్టర్ వినతి.*l నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో రాయలసీమ యువజన పోరాట సమితి నాయకలు వి.వి.నాయుడు, ఎ. రామిరెడ్డి లు మాట్లాడుతూ కల్లూరు గ్రామ...
చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలంలోని సోమాపురం నుండి అక్రమంగా తమిళనాడుకు గ్రానైట్ రవాణా.. ఆదివారం రాత్రి సుమారు 11 లారీల్లో రవాణా.. ఫేక్ పర్మిట్ లతో మైన్స్ అధికారులను బురిడీ కొట్టించి పది లారీలను...