ఏమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు రిపోర్టర్ కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని ఆశించి మంగళవారం వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. చేరిన వారికి సాధారణంగా...
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు అన్ని సమస్యలను పరిష్కరిస్తాం :ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు, రిపోర్టర్ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనూహ్యా స్పందనతో కొనసాగింది....
విజయపురి కాలనీవాసులు కర్నూలు మున్సిపల్ కమిషనర్ధన్యవాదాలు తెలిపారు అలానే మాపై దయతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కాలువలు వేయించాలని విన్నవించుకుంటున్న కాలనీ వాసులు సిసి రోడ్లు వేస్తే జీవితాంతం వారిని తలుచుకుంటూ ఉంటాం అంటున్న కాలనీ...
ఏపీ టుడే న్యూస్ సిరివెళ్ళ రిపోర్టర్, నంద్యాల జిల్లా (అక్టోబర్ 22) సిరివెళ్ళ:-అక్టోబర్ 22వ తేదీ మంగళవారం నాడు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల యందు మరియు పిహెచ్ సి లో నిర్వహిస్తున్న మాసాంతపు...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు(అక్టోబర్ 22) ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ప్రతి కార్యాలయంలో ఏర్పడాలి మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా(అక్టోబర్ 22) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయాలని, చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో (అక్టోబర్ 22) ఈ నెల 25న నగరపాలక సంస్థ పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11...
ఏపీ టుడే న్యూస్ కర్నూల్ బ్యూరో (అక్టోబర్ 22) నగరంలో పలు సచివాలయాల్లో ప్రారంభమైన ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ప్రజలను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 22) . మహా నాకబంది నిర్వహించిన కర్నూలు పోలీసులు. • కర్నూలు , శరీన్ నగర్ లో ఏకకాలంలో దాడులు. • అల్లరి మూకల పై ,అసాంఘి...