ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 23) భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలి భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 23. జాతీయ స్థాయిలో ప్రతిభా అవార్డు పొందిన శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షవలి రెడ్డి ని స్థానిక కార్యాలయము నందు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 23. రైతు పొలాలను తప్పుడు రికార్డులను సృష్టించి కోట్లు గడించిన డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సిపిఐ ....
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 23) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చైర్మన్ మోంచో ఫెర్రర్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. అనంతపురంలో ని ఆర్డీటీ కార్యాలయంలో...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా అక్టోబర్ 23. భూ సమస్యలు పరిష్కరించడానికి రీసర్వే జరిగిన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తాసిల్దార్ కామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బుధవారం బొల్లవరం...
ఏమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు రిపోర్టర్ కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని ఆశించి మంగళవారం వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. చేరిన వారికి సాధారణంగా...
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు అన్ని సమస్యలను పరిష్కరిస్తాం :ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు, రిపోర్టర్ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనూహ్యా స్పందనతో కొనసాగింది....
విజయపురి కాలనీవాసులు కర్నూలు మున్సిపల్ కమిషనర్ధన్యవాదాలు తెలిపారు అలానే మాపై దయతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కాలువలు వేయించాలని విన్నవించుకుంటున్న కాలనీ వాసులు సిసి రోడ్లు వేస్తే జీవితాంతం వారిని తలుచుకుంటూ ఉంటాం అంటున్న కాలనీ...
ఏపీ టుడే న్యూస్ సిరివెళ్ళ రిపోర్టర్, నంద్యాల జిల్లా (అక్టోబర్ 22) సిరివెళ్ళ:-అక్టోబర్ 22వ తేదీ మంగళవారం నాడు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల యందు మరియు పిహెచ్ సి లో నిర్వహిస్తున్న మాసాంతపు...