ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి అన్నారు. శనివారం 41వ వార్డు వీకర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్య రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, నంద్యాల రైల్వే స్టేషన్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య కు ఎంపీ బైరెడ్డి శబరి శనివారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్...
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని వెలుగు ఏపిఎం కల్పలత తెలిపారు. శనివారం సి ఈ ఆర్ డి ఎస్.. ఎన్జీవో ఆధ్వర్యంలో రుద్రవరం...
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : ప్రస్తుత వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారని వినూత్న ఆగ్రోటెక్ ఎల్ ఎల్ పి మార్కెట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బిల్లా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని నంద్యాల పట్టణంలోని 19 వార్డ్ ఇంచార్జ్ కోడూరు జగదీష్ అన్నారు. 19 వార్డులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న...
కడప జిల్లా, ప్రొద్దుటూరు, ఏపీ టుడే న్యూస్; రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదారాజుల రెడ్డి అన్నారు. *”ఇది మంచి ప్రభుత్వం” 2వ రోజు...
కడప జిల్లా, ప్రొద్దుటూరు, ఏపీ టుడే న్యూస్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు చేతివృత్తుల మెప్మా మహిళలచే తయారు చేయబడిన పలు రకాల పిండి...
కడప జిల్లా, ప్రొద్దుటూరు, ఏపీ టుడే న్యూస్: ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో రోడ్లపైకి రాంపులు ఏర్పాటు చేశారంటూ నోటీసులు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. 13 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన తొలగించుకొని అపార్ట్మెంట్ నిర్వాహకులు,...