కట్టుకథలు చెప్పే జగన్ కు వాస్తవాలు రుచించవు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఏపీ టుడే న్యూస్క,ర్నూలు బ్యూరో ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్...
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 100...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. టిడిపి ది పేదల ప్రభుత్వం , మాది జవాబు దారి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు...
రేపు అన్న క్యాంటిన్లు ప్రారంభం ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్న క్యాంటీన్లను శనివారం ప్రారంభిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శుక్రవారం ఒక ప్రకటనలో...
కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాజీవ్ గాంధీ భవన్,-ఏఐసీసీ, పీసీసీ &డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల టౌన్ అధ్యక్షులు అధ్యర్యంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ ని బిజెపి మంత్రులు, ఆర్...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ...