18/05 /2024 శనివారం రోజున ఉదయం 08:00AM నుండి మధ్యాహ్నం 1 PM వరకు 132kv ప్రొద్దటూరు సబ్సటేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్ మైంటైనెన్స్ వలన 33kv IDA ఫీడర్, 33kv మార్కెట్ యార్డ్ ఫీడర్,33kv...
కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్ – అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 63.19 శాతం పోలింగ్ నమోదు – ఏలూరు జిల్లాలో 83.04 శాతం పోలింగ్ నమోదు – సత్యసాయి జిల్లాలో 82.77 శాతం...
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్ అండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారునత్తం...
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్ ను ఢీ కొన్న ఆర్టిసి బస్సు..నలుగురు కూలీలు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం.. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు,...