– ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు YSR – YSR మరణం అత్యంత విషాదం – YSR బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేది – YSR బ్రతికి ఉంటే ఈ రోజు...
జగిత్యాల జిల్లా నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్ ఐడెండిటి...
ఒలింపిక్స్ కోసం పారిస్కు వెళుతున్న భారత బృందంతో ప్రధాని మోదీ స్ఫూర్తిదాయకమైన పరస్పర చర్య నుండి సంగ్రహావలోకనాలు. 🇮🇳🥇
న్యూ ఢిల్లీ :జులై 04 ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగి సింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివ...
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్లోని రెస్టారెంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్లోని సీసీటీవీ కెమెరాలో...
Delhi: విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం — గాయపడినవారిని ఆస్పత్రికి తరలించాం — వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు..
రామోజీరావు గారి సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు , రామోజీరావు గారి కుటుంబ సభ్యులు. వేదిక వద్ద రామోజీరావు...
Delhi : సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్, జీవన్ రెడ్డి, ఇంచార్జి దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
నేపాల్లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ...