అమరావతి :- అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం...
చెన్నై: అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్లో తన బీఎండబ్ల్యూ...
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారు. 2014-19 మధ్యలో...
నలంద ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు
హైదరాబాద్ : రుణమాఫీ విధివిధానాల ఖరారు, రైతు బరోసా పై చర్చ. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై కేబినెట్ లో చర్చించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గుర్దీప్ సప్పల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదు ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు *నీటి...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..