కుప్పం: ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. ఎవడైనా కుప్పంలో రౌడీయిజం చేసారో, చేద్దామని అనుకుంటారో… వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది..
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంకు చేరుకున్న సీఎం చంద్రబాబు.. హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన అధికారులు మరియు పలువురు ఎమ్మెల్యేలు..
Vijayawada: పరదాలు లేవు.. బారికేడ్లు ఉండవు.. ప్రజలు వచ్చి సీఎంని కలవటానికి ఏ అడ్డూ ఉండదు. సెక్రటేరియట్ నుంచి వెళ్తూ, సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి, వినతిపత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు
VIJAYAWADA: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు.
నేడు జమ్మలమడుగు *భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు దివంగత నేత, కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ పితామహుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి ఏపీ బీజేపీ* *ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే...
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్* కలిసి శుభాకాంక్షలు తెలిపిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే *శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి * జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ *శ్రీ...
విజయవాడ: అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏ...
విజయవాడ: ఇక్కడ ప్రతిపక్షం లేదు. ప్రజల సంక్షేమం చూసే ప్రభుత్వం బాధ్యతతోపాటు ప్రజా సమస్యలు వినిపించే ప్రతిపక్ష బాధ్యత కూడా మేము తీసుకుంటాం.
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతిలోని తన నివాస గృహంలో బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వివరణ తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో “జర్రి” రావడం...