శ్రీకాళహస్తి:- ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత శ్రీ. పవన్ కళ్యాణ్ గారిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు, చంద్ర బాబు కోటా గారు ఈరోజు మంగళగిరి...
అమరావతి రాజధాని రైతులు చేపట్టిన దీక్ష 1631రోజులకు చేరుకున్న సందర్బంగా వారిని కలిసి మద్దతు తెలిపి, భరోసా ఇచ్చిన *జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి గారు*
నా అభిమానాన్ని అందుకున్న మొట్టమొదటి మరియు చిట్టచివరి హీరో నువ్వే ఒక నటుడిగా ఎవరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీ అభిమానిగానే పెరిగా మీ అభిమానిగానే ఉంటా....
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
తిరుపతి, 2024 జూన్ 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి...
* ఏపీ కేడర్కు చెందిన నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఇల్ల మధ్యలోకి చొరబడ్డ కొండచిలువ కుప్పం మండల పరిధిలో గరిగిచినేపల్లి పంచాయతీ వేపనపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యలోకి చేరబడిన కొండచిలువ గ్రామస్తులు రాత్రి చొరబడ్డ కొండచిలువ మూడు కోళ్లు ఆరగించి...
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....