తిరుమల లో లడ్డు తయారీ మరియు వసతి గృహాల తనికీ చేసిన టీటీడీ EO .
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి – జాతర తరువాత నాలుగవ వారం మంగళవారం అనగా ఈరోజు నెమలి పించములతో అమ్మవారికి అలంకరణదర్శనం
తిరుమల: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశాల మేరకు, భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం...
TIRUPATHI: వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ...
హైదరాబాద్: నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది. హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం...
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి...
ముక్కంటీ సేవాలో సినీ ఇండస్ట్రీ హీరోయిన్లు మంచు లక్ష్మీప్రసన్న, ప్రజ్ఞా జై స్వాల్ ఈ రోజు మధ్యాహ్నం 2.00 గం.లకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మంచు మోహన్ బాబు కుమార్తె శ్రీమతి మంచు లక్ష్మీ ప్రసన్న...
తిరుమల తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన...