Sticky Post1 year ago
పి.గన్నవరంలో ఘోర ప్రమాదం. నలుగురు కూలీలు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్ ను ఢీ కొన్న ఆర్టిసి బస్సు..నలుగురు కూలీలు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం.. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు,...