తెలంగాణ
గోబెల్ నంది అవార్డు అందుకున్న డాక్టర్ వై. జనార్ధన రెడ్డి

హైదరాబాద్:
మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘గ్లోబల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్-2024’ గోల్డెన్ నంది అవార్డులు మరియు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డులు కార్యక్రమం రవీంద్ర భారతి, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో
ముఖ్య అతిథిలుగా:
సిరికొండ మధుసూదన్ చారి.
తెలంగాణ రాష్ట్రం మొట్ట మొదటి అసెంబ్లీ స్పీకర్, (MLC).
డా.రియాజ్.
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్.
అతిథిలుగా:
హర్షిత కార్తీక్.
హెచ్కె పార్మినెంట్ మేకప్ క్లినిక్, వ్యవస్థాపకులు
రుచికరమైన తేజ
మా టీవీ బిగ్ బాస్ షో ఫెమ్. విచ్చేసిన కార్యక్రమం లో….
-దినేష్ చెరిపెల్లి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ,మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ,మట్లాడుతూ…
వ్యక్తులలో ఉన్నా టాలెంట్ ని గుర్తించి ఈ ప్రపంచనికి వారి ప్రతిభని తెలియపరచడం కొసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కొన్ని రంగల్లో సేవాలు అందించిన వర్కి సన్మానించాలని ఈ నిర్వహించడం జరిగింది.
అవార్డు గ్రహిత పేరు:డాక్టర్ వై. జనార్ధన రెడ్డి, శ్రీ సాయిరాం హై స్కూల్, భాకారాపేట తిరుపతి జిల్లా
అవార్డు పేరు:గోబెల్ నంది అవార్డు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక