ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లా, లో మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపినటువంటి హం త కులను వెంటనే శిక్షించాలి.: రాష్ట్ర ఉపాధ్యక్షులు వాల్మీకి దస్తగిరి నాయుడు

ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు,అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నది. సమావేశంలో బీసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ,నంద్యాల జిల్లా, పగడాల మండలం, మచ్చుమరి గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల వాసంతి అనే మైనర్ బాలిక భారత్లో ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ వ్యక్తులు మాయమాటలు చెప్పి పార్కులోకి ఎత్తుకెళ్లి అమ్మాయి పైన అత్యాచానికి పాల్పడి అత్యాచారం చేసి ఆ చిన్నారిని చంపేసి కాలువలో పడేయడం జరిగింది. అని ముద్దాయిలు చెప్పడం జరిగింది. కాలువ యందు ఎంత వెతికిన, గజతగాళ్ల చేత కూడా కాలువ మొత్తం వెతికించిన కూడా ఆరు ఏడు రోజులు గడుస్తున్నా అమ్మాయి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అమ్మాయిని ఎక్కడ పడవేశారో కూడా పక్క సమాచారంలేదు.ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ హంతకులను కఠినంగా శిక్షించాలి.
ఈ.సమావేశంలోఆదోని తాలూకా గౌరవ సలహాలు బండారి రాజేశ్వరరావు, పట్టణ సలహాదారులు అడ్వకేట్ అలిగేరరామాంజనేయులు,కపటి వీరభద్ర, దొడ్డన గేరి గోవిందు, ఉరుకుందు, లేపన్న, బోయ ఈరన్న, బోయసూరి, తలారి ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక