ఆంధ్రప్రదేశ్
కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు..
చిత్తూరు జిల్లా
కుప్పం నియోజకవర్గం
రిపోర్టర్ : శంకర్
కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన
మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్
శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు జరిగిందని తెలిపారు. డోర్ టు
డోర్ చెత్త సేకరణకు ప్రతి రోజు ట్రాక్టర్లు వస్తాయని, చెత్త నిల్వలను ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో శుభ్రత, 100 శాతం మరుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68068