ఆంధ్రప్రదేశ్
భూకబ్జాకు పాల్పడుతున్న మహిళ నుండి కాపాడండి.

*న్యాయం చేయాలంటూ బాధితురాలి వేడుకోలు
వెంకటగిరి లో భూకబ్జాలకు పాల్పడుతూ, బెదిరిస్తున్న మహిళ నుండి తమను కాపాడాలని బాధితురాలు సుజాత విలేఖరులకు వేడుకున్నారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటగిరిలోని బొప్పాపురం, సాలివీధిలో తాను నివాసం ఉంటున్నానని అన్నారు. ఈ ఇంటి స్థలాన్ని పరిమలా దేవి అనే మహిళ అక్రమంగా ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతొందన్నారు. నన్ను భయపెట్టి నా ఇంటి నుండి నన్నే బయటకు గెంటి నీ దిక్కున చోట చెప్పుకో అని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని అన్నారు. నా ఒంటి మీద కిరోసిన్ పోసి ఇక్కడి నుండి వెళ్లకపోతే నిప్పు పెట్టి చంపేస్తానని కలపాటి పరిమళాదేవి, ఆమె కుమారుడు ఓంకార్ రాజేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని గూడూరు సుజాతమ్మ వాపోయారు. పరిమళాదేవి కొందరు అధికారులతో కలిసి అక్రమంగా మా ఇంటిని స్వాధీనం చేసుకుంది నా ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు మరియు ఇంటి పన్ను నా పేరు మీదనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఈ విషయంపై బాధితురాలు గూడూరు సుజాతమ్మ జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం పై నాకు సంబంధించిన స్థిరాస్తిని తిరిగి నాకు అప్పగించాలని జిల్లా ఎస్పీ గారిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చేతులెత్తి నమస్కరిస్తూ నా యొక్క సమస్యకు పరిష్కారం చూపుతారని సరైన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక