ఆంధ్రప్రదేశ్
తిరుపతి నుంచి కొత్త రైళ్లను ప్రవేశ పెట్టనున్నారా – తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి నుండి వారణాసి, ఉజ్జయిని, అయోధ్య, షిర్డీలకు ప్రభుత్వం నేరుగా రైళ్లను ప్రవేశపెట్టబోతుందా, అలా అయితే దాని వివరాలు కాకపోతే, దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు అందుకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి నగరానికి 130 సాధారణ రైలు సర్వీసుల తోపాటుగా 12 ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, కోల్కతా, సికిందరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల మరియు వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయని తెలియజేసారు. తిరుపతి నుండి సాయినగర్ షిర్డీకి 17417/17418 షిర్డీ ఎక్స్ప్రెస్ ఇప్పటికే ఉందని, ఉజ్జయిని వెళ్లేందుకు 04717/04718 హిసార్-తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ద్వారా అనుసంధానించబడి ఉందని తెలియజేసారు. అంతేకాకుండా, కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడం అనేది భారతీయ రైల్వేలో నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ అని ఇది ఆయా ప్రాంతాలలో రైల్వే ట్రాఫిక్, కార్యాచరణ సాధ్యత, వనరుల లభ్యత మొదలైన వాటికి లోబడి ఉంటుందని తెలియజేసారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక