ఆంధ్రప్రదేశ్
ధర్మారెడ్డి నీ బ్రతుకు బస్టాండ్..నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక

తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గం తిరుపతి పట్టణంలోని తన నివాస గృహంలో బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో సంభాషించిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా పని చేస్తున్నటువంటి శ్రీ ధర్మారెడ్డి గారి అరాచకాలు ఇకనైనా మాన్పించండి అని తన నివాస గృహంలో మీడియా పాయింట్లు తెలియజేశారు
ధర్మారెడ్డి నీ బ్రతుకు బస్టాండ్..
నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక
తిరుమల తిరుపతి దేవస్థానం కి ధర్మారెడ్డి లాంటి నీచున్ని మూడోసారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడన్నారు…
టీటీడీలో ధర్మారెడ్డి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది జగన్ అండతో ధర్మారెడ్డి చేసిన అక్రమాలను దుర్మార్గాలను అవినీతిని భగవంతుడు కూడా భరించలేకపోయాడు మీ పాపం పండింది వెంకన్న ఆగ్రహానికి గురై భూస్థాపితం అయిపోతున్నారన్నారు
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిదని దాని జోలికి వెళ్లొద్దని జగన్ మోహన్ రెడ్డిని పదేపదే హెచ్చరించిన అహంకారంతో అధికార బలంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డి లాంటి నీచున్ని టిటిడి కి తీసుకొచ్చి తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నాడన్నారు
ధర్మారెడ్డి ఓ దుర్మార్గుడు, అవినీతిపరుడు అహంకారంతో అధికార బలంతో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని శ్రీవారి భక్తులను వేధించావు నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది…
శ్రీవారి కానుకలు నిప్పుతో సమానం దాని జోలికి వెళ్లొద్దు అని శ్రీవారి భక్తునిగా స్థానికునిగా నేను అనేకసార్లు ప్రాధేయపడితే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నా మీద కేసులు పెట్టావు నువ్వు పెట్టిన కేసు వెంకన్న అనుగ్రహంతో నిన్న హైకోర్టు కొట్టి వేసింది నీ చెంప చెల్లుమనిపించిందన్నారు…
ధర్మారెడ్డి అవినీతి అక్రమాల పై ఎన్డీఏ కూటమి విచారణకు ఆదేశింఛాలని శ్రీవారి భక్తులు, టిటిడి ఉద్యోగస్తులను అర్చకులను వేధించిన ధర్మారెడ్డిని బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు
ఏపీలో ఎన్డీఏ కూటమి ఫలితాలను చూసి తట్టా బుట్టా సర్దుకొని దోచుకున్న సొమ్ముతో విదేశాలకు పారిపోవాలని చూస్తున్న ధర్మారెడ్డిపై కేంద్ర నిఘా వర్గాలు “రెడ్ కార్నర్” నోటీసు ఇచ్చి ఎన్డీఏ కూటమి అలర్ట్ చేయాలని శ్రీవారి భక్తునిగా డిమాండ్ చేశారు
ధర్మారెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనతో విదేశాలకు వెళ్లే ప్రయత్నాలను పై నిఘా వర్గాల దృష్టి సారించాలని శ్రీవారి సొమ్ము ప్రతి పైసా వెంకన్న ఖాతాకు రికవరీ చేయాలని గోవిందుని భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు
ధర్మారెడ్డికి చంచల్ గూడ జైల్లో చిప్ప కూడ తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు
శ్రీవారిని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు సంపాదించిన అక్రమ ఆస్తులను పైసాకు పైసా వసూలు చేసే బాధ్యతను శ్రీవారి భక్తులు తీసుకుంటామన్నారు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత అవినీతిపరుడైన ధర్మారెడ్డిని నియమించి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసుకున్నారని ఇది దైవ సంకల్పం అని వెంకన్నతో గేమ్స్ అడితే ఎవరికైనా పరిణామాలు ఇలాగే వుంటాయని నవీన్ హెచ్చరించారు!
నవీన్ కుమార్ రెడ్డి
బిజెపి నాయకులు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక