ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించండి

కర్నూలు జిల్లా:
కర్నూలు కల్లూరు మండలం లోగల ప్రభుత్వ భూములకు గత ఐదు సంవత్సరాల కాలంలో రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పసాని సుధాకర్ ఆరోపించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ప్రైవేటు ఆస్తులకు ఇటు ప్రభుత్వ ఆస్తులకు అండగా ఉంటూ రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు గత ప్రభుత్వంలో కొంతమంది భూ కబ్జాదారులు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించుకుని కల్లూరు మండల పరిధిలో గల సర్వే నంబర్ 84-B,85-A భూమి రెవెన్యూ రికార్డుల్లో రోడ్డుగా నమోదైనప్పటికీ ఆ భూమిని సాగు చేసుకోవడం ప్లాట్లు వేసుకోవడం వంటివి చేశారని అయితే గత ప్రభుత్వం మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడానికి తావు లేదని ఎలాగైనా రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేశారో వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ ముప్పసాని సుధాకర్ వెల్లడించారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక