ఆంధ్రప్రదేశ్
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి
శ్రీకాళహస్తి:-
శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని మర్యాదపూర్వకంగా ఫారెస్ట్ కార్యాలయంలో కలసి ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పటమును ఇవ్వడం జరిగింది.అలాగే శ్రీకాళహస్తి కి మంజూరు అయిన *కైలాసాగిరి నగరవనం* గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్,చిరంజీవి,ఢిల్లీ బాబు మరియు జానీ బాషా పాల్గొన్నారు.



-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68069