ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన … కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపియస్

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
(శనివారం) కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రానున్న సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.
ప్రోటో కాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు ,పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్ పోర్టు, ఇంటెలిజెన్స్ అధికారులు, డిఎస్పీలు జె. బాబు ప్రసాద్, కృష్ణమోహన్, శ్రీనివాస రావు, సిఐలు ప్రసాద్, చంద్రబాబు నాయుడు, ఎస్సైలు మల్లికార్జున, సునీల్ పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక