ఆంధ్రప్రదేశ్
చాతుర్మాస దీక్ష స్వీకరించిన శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ….

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
తుంగభద్ర నది తీరాన వెలసిన ప్రసిద్ధి పుణ్య క్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శుభుదేంద్ర తీర్థ స్వామీజీ 12వ చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సందర్భంగా పలు ధార్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు వారు శ్రీ మఠంలో శ్రీలక్ష్మీ శోభన పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.శ్రీ మఠం స్వామీజీ ప్రతి ఒక్కరికి అనుగ్రహ సందేశం, ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భక్తులు, భజన మండలి సభ్యులు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ శుభూదేంద్ర్ స్వామీజీకి పుష్పవృష్టి నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కర్ణాటకలో కురిసిన ఏడ తెరపు లేని వర్షాల కారణంగా తుంగభద్రా నదికి భారీగా వరద నీరు చేరుకున్నాయి. భక్తులు స్నానం చేయడానికి నది లోపలికి వెళ్లకుండా శ్రీ మఠం భద్రతా సిబ్బందితో తగు చర్యలు చేపట్టారు. భక్తులు తుంగభద్ర నది లో స్థానమాచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని, అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక