ఆంధ్రప్రదేశ్
పందిపాడు ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి సహకరించండి*

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కాలనీవాసులు
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలంలోని పందిపాడు ఇందిరమ్మ కాలనీలో దాదాపు ఇక్కడ 2500 ఇండ్లు మంజూరయ్యాయి ప్రస్తుతం నివాసం ఉంటున్న కాలనీవాసులు 150 ఇండ్లు నివాసం ఉంటున్నారు ఇక్కడ పరిస్థితి వర్షం పడిందంటే దాదాపుగా పది రోజులు బయటికి రాలేని పరిస్థితి రోడ్లు అంతా బురదమయం కాలనీలో ఎక్కడ చూసినా నీళ్ళు కనీసం నడవడానికి లేని పరిస్థితి ఎక్కడ చూసినా బురదమయం ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కాలినవాసులు దాదాపుగా 15 రోజులు వేచి ఉండాల్సిందే కనీసం తాగడానికి నీళ్ల కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి కాలనీవాసులు అందరూ గత ప్రభుత్వంలో ఎంతోమందికి అర్జీలు ఇచ్చిన ఎవరు కూడా కాలనీ పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు రాత్రి అయితే ఇంటి ముందర విషపురుగులు వంటివి తిరుగుతున్నాయి చెబుతున్నారు మరియు నీళ్ల కోసం దాదాపుగా రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి కనుక మా పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వమైనా మాకు తొందరగా రోడ్లు నీళ్లు వీధిలైట్లు వచ్చేలా చేయాలని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు కొంతమంది కాలనీ బాధలు చూసి దాతలు రోడ్డుకి గచ్చి పొడి ట్రాక్టర్లు వేపిస్తున్నారు కాలనీ వాసులు అందరూ వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక