ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయులు సమ సమాజ నిర్మాతలు, దేశ భవిష్యత్ నిర్మాణము లో కీలక పాత్ర వారిదే

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ఉమ్మడి కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు
ఉపాధ్యాయ దినోత్సవ ము ను పురస్కరించుకొని స్థానిక ఇండస్ స్కూల్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఒక డాక్టర్ ను, ఇంజనీర్ ను శాస్త్ర వేత్తను అందరిని తయారు చేసే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు అని కొనియాడారు, నేటికీ తనకు చదువు చెప్పిన గురువులు కొంతమంది కనిపిస్తే ఎంతో గౌరవ భావం కలుగుతుంది అని అన్నారు చదువు చెప్పే ప్రతి గురువు ప్రత్యేకంగా సన్మానం చేయడం మాంటిస్సోరి విద్యా సంస్థ లకే దక్కుతుంది అని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయుల ను ఆమె సన్మానించారు. కార్యక్రమం లో కరస్పాండెంట్ శ్రీ రాజశేఖర్ , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక