ఆంధ్రప్రదేశ్
గూడూరు నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటా :- MLA పాశం సునీల్ కుమార్

తిరుపతి జిల్లా
గూడూరు నియోజకవర్గం
ఎలక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు,అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు వారు పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ.నన్ను ఇంత ఆదరించి అధిక ఓట్లతో గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి ఋణపడి ఉంటానని అన్నారు.మీలో ఒకడిని, మీ కష్టాలు తెలిసిన వాడిగా, లోకల్ గా నన్ను ఇంత ఆదరించిన మీ అందరి అభిమానానికి కృతజ్ఞతుడుని
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు.మీరు చేసిన మేలు మరువలేనిది, అందరం కలసి
పనిచేద్దాం,నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.గూడూరులోని ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత పూర్తి చేస్తామన్నారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న హౌసింగ్ బిల్లులను లబ్ధిదారులకు పూర్తిగా అందించేలా
సహకరిస్తామన్నారు.గ్రామాల అభివృద్ధి చేసేదంట తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అన్నారు .ఈ కార్యక్రమం రాష్ట్రా నాయకులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లరాజు, కోట మండలపార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోతం రెడ్డి, చిల్లకూరు మండలపార్టీ అధ్యక్షులు ఉచ్చురూ వెంకటేశ్వర్లరెడ్డి, వాకాడు మండలపార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు రెడ్డి, చిట్టమూరు మండలపార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, ఆర్టికలా మస్తాన్ నాయుడు, రవేంద్ర రెడ్డి,కరుణాకర్ రెడ్ట్,జలీల్ హమ్మడ్, నిమ్మకాయల నరసింహులు, పెంచలయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.లక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు,అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు వారు పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ.నన్ను ఇంత ఆదరించి అధిక ఓట్లతో గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి ఋణపడి ఉంటానని అన్నారు.మీలో ఒకడిని, మీ కష్టాలు తెలిసిన వాడిగా, లోకల్ గా నన్ను ఇంత ఆదరించిన మీ అందరి అభిమానానికి కృతజ్ఞతుడుని
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు.మీరు చేసిన మేలు మరువలేనిది, అందరం కలసి
పనిచేద్దాం,నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.గూడూరులోని ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత పూర్తి చేస్తామన్నారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న హౌసింగ్ బిల్లులను లబ్ధిదారులకు పూర్తిగా అందించేలా
సహకరిస్తామన్నారు.గ్రామాల అభివృద్ధి చేసేదంట తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అన్నారు .ఈ కార్యక్రమం రాష్ట్రా నాయకులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లరాజు, కోట మండలపార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోతం రెడ్డి, చిల్లకూరు మండలపార్టీ అధ్యక్షులు ఉచ్చురూ వెంకటేశ్వర్లరెడ్డి, వాకాడు మండలపార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు రెడ్డి, చిట్టమూరు మండలపార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, ఆర్టికలా మస్తాన్ నాయుడు, రవేంద్ర రెడ్డి,కరుణాకర్ రెడ్ట్,జలీల్ హమ్మడ్, నిమ్మకాయల నరసింహులు, పెంచలయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక