ఆంధ్రప్రదేశ్
వినాయక మండపం దగ్గర ఓ ముస్లిం మహిళ అన్నదాన కార్యక్రమం

నాగేంద్రుడు
కర్నూలు బ్యూరో
ఏపీ టుడే న్యూస్
వినాయక మండపం దగ్గర ఓ ముస్లిం మహిళ అన్నదాన కార్యక్రమం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాలుగా పూజలందుకున్న గణనాథుడికి భక్తులు రోజుకొకరు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా కల్లూరు మండలం ముజఫర్ నగర్ లోని ఓ వినాయక మండపం దగ్గర ఓ ముస్లిం మహిళ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కుల మతాలకు అతీతంగా ఈ పండగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు నూర్జహాన్ అనే ముస్లిం మహిళ ….. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అందుకే ఈరోజు భక్తులకు అన్నదానము చేశానన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ముస్లిం మహిళను అభినందించారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక