ఆంధ్రప్రదేశ్
రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కుప్పం జర్నలిస్టులు

చిత్తూరు జిల్లా కుప్పం…
రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కుప్పం జర్నలిస్టులు…
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ మునిరత్నం మాట్లాడుతూ, రామోజీరావు చేసిన సేవలను స్మరించుకుని వారు కొనియాడారు. సినీ రంగంలోనూ రామోజీరావు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు పలువురు టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక