ఆంధ్రప్రదేశ్
సిఎం సహాయనిధికి రూ.13,80,100/- చెక్కును అందచేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మా పిడి నాగశివలీల, మరియు కార్యాలయ సిబ్బంది

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
బాధితులకు అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు మరియు నంద్యాల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మా పిడి నాగశివ లీల, మరియు మెస్మా కార్యాలయ సిబ్బంది తరపున విరాళంగా రూ.13,80,100/- చెక్కును పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మా MD తేజ్ భరత్ IAS,వారి సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలోని ప్రతి SHG మహిళ ఒక్కొక్కరు పది రూపాయల చొప్పున విరాళంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గారికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం సహాయనిధికి చెక్కును అందజేసిన వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు ఉమ్మడి జిల్లాల మెప్మా పిడి నాగ శివ లీల,TPRO వెంకటలక్ష్మి,AO , మాసూం భాష,CMM మురళి, మరియు పట్టణ మహిళా సమైక్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక