ఆంధ్రప్రదేశ్
మబ్బు యువసేన ఆధ్వర్యంలో శ్రీ రామోజీరావు నివాళీలు

తిరుపతి
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం సందర్భంగా తిరుపతిలోని మబ్బు యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ రోడ్డులోని రెస్టారెంట్ నందు ఘన నివాళీలు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్. సి. మునికృష్ణ విచ్చేసి వారు మాట్లాడుతూ.. రామోజీరావు మరణ వార్త మమ్మల్ని చాలా ద్రిగ్భ్రాంతికి గురిచేసింది అని అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని అన్నారు. అక్షర యోధుడుగా తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీరావు గారు తెలుగు ప్రజల ఆస్తి. అయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికీ తీరని లోటు అని అన్నారు. ఈకార్యక్రమంలో సిధరెడ్డి, మూర్తి యాదవ్, వాసు, బాలాజీ, షేక్, జగ్గా, సుబ్రహ్మణ్యం నాయుడు మరియు మబ్బు యువసేన పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక