ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
కర్నూల్ నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్ వెల్లడి
నిందితులను రిమాండ్ కు తరలింపు
హత్య కేసులో ఇద్దరూ నిందితుని అరెస్టు చేసినట్లు కర్నూల్ నాలుగో పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ వెల్లడించారు. నేడు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి ఎలుకూరు బండ్ల వద్ద జరిగిన వీకర్ సెక్షన్ కార్మికు చెందిన బోయలోకే సన్నాఫ్ మద్దిలేటి అనే వ్యక్తి హత్య చేసిన కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయి కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన దాడి అశోక్ కుమార్ అలియాస్ అశోక్ సన్నాఫ్ ఆంజనేయులు రెడ్డిపోగు జగదీష్ చంద్రబోస్ అలియా జగదీష్ ను ఇద్దరు నిందితులను కర్నూల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్నూల్ నగరంలోని సంతోష్ నగర్ వైస్ జంక్షన్ దగ్గర అరెస్టు చేసి వారి నుంచి ఒక ఎరుకల కత్తి మరియు ఒక కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపినట్లు తెలిపారు. నేడు బుధవారం ఇద్దరి నిందితులను కల్లూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక