ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు కుర్చీలు అందజేసిన టిడిపి నాయకుడు: పి. బాల తిమ్మయ్య –

ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప-
నంద్యాల జిల్లా- సిరివెళ్ళ
సిరివెళ్ల : మండలం మహాదేవపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుర్చీలు అందజేసినట్లు టిడిపి నాయకుడు పి బాల తిమ్మయ్య,స్కూల్ చైర్మన్ మాలి భాషలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లె దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవాలని తెలుపుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి
మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు తెలిపారు. అదేవిధంగా పాఠశాలను ఇంకా ఉన్నతమైన అభివృద్ధి పథంలో
తీర్చిదిద్దడంలో తమవంతుగా సహాయ సహకారాలు అన్నివేళలా ఉంటాయని పాఠశాల చైర్మన్ మాలి భాష తెలుపుతూ, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలని వారు తెలిపారు. అనంతరం పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి జిల్లాస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా
పాఠశాలను అభివృద్ధి చేయాలని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటే విద్యలో మరింత ర్యాంకులు రాణిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవపురం టిడిపి ఇంచార్జ్ వి మహేష్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక