ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత (వీడియో)
తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి
సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు వినూత్నంగా అవగాహన. కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని భవిష్యత్తు తరాలకు మంచి ప్రకృతి ని అందించాలంటే మనం ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్ నాయుడు గారు మాట్లాడుతూ నేటి తరం పర్యావరణం పై నిర్లక్ష్యం వహిస్తే పర్యావరణం పచ్చదనం క్షీణిస్తుంది రేపటి తరం ఆక్సిజన్ సిలిండర్లు వీపున తగిలించుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్కను నాటి పచ్చదనాన్ని పెంచే విధంగా అవగాహన తో బాధ్యత తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్ ఆర్టీసీ సిబ్బంది సమాజ శ్రేయోభిలాషి రాము గారు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ సభ్యులు చరణ్ సాయి చంద్రారెడ్డి కోలా సంగీతారావు గోపాల చారి విజయలక్ష్మి వాసు యాదవ్ వడ్లమూడిజ్యోతి ప్రేరణ జ్ఞానాంబిక పురుష
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471