ఆంధ్రప్రదేశ్
విద్య భారతి అద్వర్యంలో గణిత విజ్ఞాన మేళా మరియు సంసృతిక మహోన్నత్సవ కార్యక్రమం

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
విద్యా భారతి ఆధ్వర్యం లో దేశ వ్యాప్తం గా 23 వేల పాఠశాలలు నిర్వహించబడుచున్నవి. శ్రీ సరస్వతీ విద్యా పీఠం – అనంతపురం సమితి కేంద్రం గా కర్నూలు, కడప, సత్య సాయి ,తిరుపతి,అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలలో 60 పాఠశాలలు నడపబడుచున్నాయని అనంతపురం సమితి అధ్యక్షులు డా.రామకృష్ణా రెడ్డి తెలియచేశారు.
శ్రీ శారదా విద్యా పీఠం ఉన్నత పాఠశాల కేంద్రం గా సమితి స్థాయి గణిత విజ్ఞాన మేళా మరియు సంస్కృతీ మహోత్సవం కార్యక్రమం విద్యార్థులలో ప్రతిభ ను వెలికి తీయడానికి 14,15, శనివారం ఆదివారం రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామని పాఠశాల అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు తెలియజేశారు.
విద్యార్థులలో సృజనాత్మకత శక్తి ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా వ్యాప్తంగా మేధావులు ప్రతిభావంతులు ప్రతి ఒక్కరు ఈ విజ్ఞాన మేళలో పాల్గొంటారని డా.ఉదయ శంకర్ తెలియచేశారు.విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి , ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కె.హిమనాథ్ తెలియచేశారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల కార్యదర్శి చెన్నకేశవులు, ప్రధానాచార్యులు వెంకట కృష్ణయ్య, కోశాధికారి ముటాల నాగరాజు, ప్రబంధ కారిణి సభ్యులు సందీప్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక