ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మంత్రాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం లో స్థానికంగా కొలువైన మారికాంబ దేవాలయంలో ఉదయం నుంచి విరాట్ విశ్వకర్మ పూజలు మంత్రాలయం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక ఫల,మంత్ర, పుష్ప లతో అభిషేకాలు చేసి, అక్కడే జమ్మి చెట్టు పూజ చేశారు. అనంతరం తుంగభద్రా నదిలో గంగానది పూజ నిర్వహించి అక్కడినుండి స్వామివారిని పల్లకి సేవాలో విశ్వబ్రాహ్మణ బంధువులు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ అందులో పాల్గొని ఊరేగింపుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రధాన ద్వారం గుండా స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. తర్వాత దంపతులతో హోమం గావించి ,తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. 25 సంవత్సరాల నుండి విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ విశ్వకర్మ జయంతిని దిగ్విజయంగా జరుపుకుంటున్నామని విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో దిగ్విజయంగా జరుపుకుంటున్నామని వారు అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక