Uncategorized
పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత….
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్ :

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని శ్రీరంగాపురం గ్రామ సర్పంచ్ నంద్యాల సుబ్బమ్మ అన్నారు. స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సరేషన్ ఆధార్ టీ సూచనల మేరకు “స్వచ్ఛత హి సేవా కార్యక్రమం” లో భాగంగా గ్రామంలోని గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో పొదుపు మహిళలు చేస్తున్న ర్యాలీ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ నంద్యాల సుబ్బమ్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం వారి ఆశయాలు నెరవేరాలని ఉద్దేశంతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎక్కడ ప్లాస్టిక్ ను వాదరాదని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇంట్లో తప్పక మరుగుదొడ్లు వాడాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు స్వచ్ఛతాహి కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీ గ్రామ సచివాలయం నుంచి ప్రారంభమై గ్రామ సెంటర్లో మానవహారం నిర్వహించి ర్యాలీని ముగించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెన్నెల గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు నాగేంద్రమ్మ వివోఏ లు ఎంవి నరసింహులు, అంజన్ కుమార్, సచివాలయ సిబ్బంది, ఎంపీపీ స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు గ్రామంలోని పొదుపు మహిళలు పాల్గొన్నారు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67933