ఆంధ్రప్రదేశ్
ముగిసిన ఆర్ జి ఎం క్రీడలు.

ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా,
పాణ్యం ;
ఈనెల 20 తేదీన ప్రారంభమైన ఆర్జీఎం శాంతిరాం విద్యాసంస్థల క్రీడలు శనివారం ముగిశాయి. ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహిస్తున్నఈ ముగింపు క్రీడలకు ఆర్ జీ యం విద్యాసంస్థల అధినేత డాక్టర్ మిద్దె శాంతి రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా శాంతిరాం ఆర్ జి యం విద్యాసంస్థల సిబ్బందికి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు రోజులుగా పలు విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో విద్యాసంస్థల్లో విధులు నిర్వహించే అధ్యాపకేతర సిబ్బంది దాదాపు 700 మంది క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ క్రీడల్లో టి ఎన్ పి ఎస్ జట్టు కబడ్డీ విన్నర్ గా ఆర్జిఎం ఇంటర్నేషనల్ స్కూల్ రన్నర్ గా నిలిచాయి. అన్నారు.వాలీబాల్ క్రికెట్ విన్నర్స్ గా శాంతిరాం మెడికల్ కాలేజీ జట్టు,త్రో బాల్ ఉమెన్ విన్నర్ గా ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు నిలిచిందన్నారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు.ఆల్రౌండర్ ఛాంపియన్ గా ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచిందన్నారు.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు మేమెంటోళ్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాయత్రి, పీడీలు, పీఈటీలు లో, బోధనేతర సిబ్బంది, వివిధ కళాశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక