ఆంధ్రప్రదేశ్
ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాల టెండర్ల నిర్వహణ

ఏపీ టుడే న్యూస్ కర్నూల్ రిపోర్టర్:
కర్నూలు జిల్లాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలోని ప్రముఖ బస్టాండ్ ఆవరణలో వ్యాపార సముదాయాల నిమిత్తం టెండర్లకు అనుమతిలిచ్చింది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా కేంద్రంగా కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ డిపో 1 లో కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ పీవో డి సర్దార్ హుస్సేన్, కర్నూల్ డిపో 1 మేనేజర్ సుధారాణి, ఏవో కె నారాయణ ,విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టెండర్లకు జిల్లాలోని పలు మండల,తాలూకా ల నుండి 199 మంది టెండర్ దారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాల కొరకు నిర్వహించే ఇటువంటి టెండర్లను జిల్లా కేంద్రంగా కర్నూలు డిపో ఆవరణంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆయా ప్రాంతాల లో ఉండే ఏపీఎస్ఆర్టీసీ కి సంబంధించిన ఖాళీ ప్రదేశాలు ఏర్పడినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా కేంద్రంగా నోటిఫికేషన్ విడుదల చేసి వాటిని వాణిజ్య సముదాయాలుగా రూపొందించి స్థానిక ప్రజలకు అనుగుణంగా వ్యాపార కేంద్రంగా ఆయా ప్రాంతాలను రూపొందించడానికి ఏపీఎస్ఆర్టీసీ ఈ విధమైన టెండర్లకు ఆహ్వానం పలుకుతుంది. అయితే ఈసారి కర్నూలు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వ్యాపారస్తులు టెండర్లలో పాల్గొని హోరాహోరీగా టెండర్లు నిర్వహిస్తుడడం గమనార్హం.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక