ఆంధ్రప్రదేశ్
బాల అకాడమి పాఠశాలలో ముందస్తుగా జరిగిన దసరా సంబరాలు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమి పాఠశాలలో 01-10-24వ తేదిన అనగా మంగళవారము ముందస్తుగా దసరా సంబరాలను ఘనముగా జరుపుకోవడము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్ , ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విజయదశమి మన మందరికి విజయాన్ని, శుభాలను అందించాలని ముందు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు దుర్గాదేవి, సరస్వతీదేవి, కాళికాదేవి మొదలైన దేవతల వస్త్రాలంకరణలతో సంప్రదాయకంగా విచ్చేసి, అందరినీ అబ్బురపరించారు.
ఈ కార్యక్రమములో పాఠశాల చిన్నారులు మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక