ఆంధ్రప్రదేశ్
అగ్రికల్చర్ విధ్యార్థుల కి ఇంటర్శిప్ ట్రైనింగ్… చదువు పాఠాలు నేర్పిస్తుంది కానీ వొకేషనల్ మాత్రం జీవిత పాఠాలు నేర్పిస్తుంది: ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు..

ఏపీ టుడే న్యూస్ :
నంద్యాల జిల్లా రుద్రవరం.
రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు దసరా సెలవుల లో సమగ్ర శిక్ష వారి సూచనలతో 07 రోజులు పాటు అగ్రికల్చర్ ట్రైనర్ జ్యోతి ప్రియా ఆధ్వర్యంలో
ఇంటర్నెట్ షిప్ వర్క్ చేయడం జరిగింది.దీనిలో భాగంగా జ్యోతి ప్రియా మాట్లాడుతూ శెలవులలో కూడా పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకుంటూ తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆర్.బి.కె, ఫెర్టీలేజర్ షాప్స్ లో అన్ని రకాల మందులు వినియోగం బయోమాస్, నేల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ సద్వినియోగం చేసుకుంటే మంచి స్కిల్స్ సాధించుకుంటారు అని అన్నారు.జీవితంలో ఎదగాలంటే తప్పనిసరిగా కొన్ని స్కిల్స్ సంపాదించుకోవాలి. అలాంటివి ఈ సెలవులను త్యాగం చేసి, వాళ్లు మంచి జ్ఞానాన్ని పొందుకున్నారని అన్నారు. ఆర్ బి కే సెంటర్ ఏఓ గారికి వారి సిబ్బందికి ఫర్టిలైజర్స్ యజమానికి,వారి సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని
విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక