ఆంధ్రప్రదేశ్
అయ్యలూరు గ్రామంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆలయంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గా దేవి అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలి వారు కోరారు.
మాజీ ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా దసరా శరన్నవరాత్రి వేడుకల పర్వదినాలలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావడం ఏంతో భాగ్యంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మాండమైన వెండి తొడుగును అమ్మవారి విగ్రహానికి ఏర్పాటుచేసిన ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలకు ఆ అమ్మవారి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బసవేశ్వర్ రెడ్డి,రవికుమార్ రెడ్డి, రషీద్ ఎంపిటిసి, షఫీ ,అనిల్ రెడ్డి, ప్రసాదు ,కటారి బాలుడు,పరమేశ్వర రెడ్డి, ఐలూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక