ఆంధ్రప్రదేశ్
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి సహకరించండి ..ఆర్డీటీ చైర్మన్ కి వినతిపత్రం అందజేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 23)
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చైర్మన్ మోంచో ఫెర్రర్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. అనంతపురంలో ని ఆర్డీటీ కార్యాలయంలో ఫెర్రర్ ని కలిసిన ఎం.పి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి సహకరించాలని వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలకు అభ్యర్థించానని తెలిపారు.. ప్రధానంగా ట్రస్ట్ ద్వారా పల్లెల్లో ఆర్.ఓ ప్లాంట్ల ద్వారా తాగునీరు అందిచడంతో పాటు పాఠశాలలు, వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరానన్నారు..ఇక దీని పై ట్రస్ట్ చైర్మన్ మోంచో ఫెర్రర్ సానుకూలంగా స్పందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎం.పి తెలిపారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక