ఆంధ్రప్రదేశ్
పాణ్యం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసిన మల్లికార్జున రెడ్డి పై సిబిసిఐడి విచారణ జరిపించాలి. సిపిఐ

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 23.
రైతు పొలాలను తప్పుడు రికార్డులను సృష్టించి కోట్లు గడించిన డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సిపిఐ .
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డి పిన్నాపురం భూములలో వేల కోట్ల రూపాయలు మధ్యవర్తి గా వ్యవహరించి భూమి రికార్డు లేని వారికి భూమి రికార్డులు సృష్టించి బినామీ పేర్ల మీద అవినీతి సంపాదన పై సిబిసిఐడి విచారణ జరిపించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో. డక్కా. రవికుమార్ అవినీతిపై కోర్టు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసి సిబిసిఐ డితో విచారణ జరిపించాలని వచ్చిన తీర్పును స్వాగతిస్తూ పాణ్యం మండలంలో పిన్నాపురం తదితర గ్రామాలలో గ్రీన్ కో సంస్థకు బ్రోకర్ల గా పనిచేసి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తొత్తుగా వుంటూ భూమి రికార్డులు లేని వారికి భూమి రికార్డులు సృష్టించి బినామీ పేర్లతో అవినీతికి పాల్పడుతూ రైతు ల దగ్గర నుండి అతి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర వహించి వేల కోట్ల రూపాయలు సంపాదించిన అప్పటి పాణ్యం డిప్యూటీ ఎమ్మార్వో మల్లికార్జున్ రెడ్డి పై కూడా సిబి సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొల్లగొట్టిన ప్రజాదనాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.
జిల్లా లో ఇలాంటి ఆవినీతి అధికారులు పదుల సంఖ్యలో వున్నారని జిల్లా కలెక్టర్ అటువంటి వారిని గుర్తించి వారిపై శాఖపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి అవినీతి తిమింగాలలను అదుపు పెట్టకపోతే ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి అండగా సిపిఐ పార్టీ ముందుండి అవినీతి అధికారులకు భరతం పడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక