ఆంధ్రప్రదేశ్
ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభా అవార్డు గ్రహీత పెద్దిరెడ్డి షేక్షవలి రెడ్డి ని సన్మానించిన ఏపీజీఈఏ జిల్లా నాయకులు

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 23.
జాతీయ స్థాయిలో ప్రతిభా అవార్డు పొందిన శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షవలి రెడ్డి ని స్థానిక కార్యాలయము నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.నాగేంద్రప్ప ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించడం జరిగినది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు వచ్చేలా పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షవలి రెడ్డి కృషి చేశారని, అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తూ విద్యతో పాటుగా క్రీడలు, సాంస్కృతి కళలను ప్రోత్సహిస్తూ, విద్యార్దులకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నారు అని కొనియాడారు. విద్యార్దుల కొరకు ప్రత్యేక ప్రాణాళికలు రూపొందిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్న పెద్దిరెడ్డి షేక్షవలి రెడ్డి ప్రత్యేకంగా అభినందించడం జరిగినది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో జిల్లా సహ అధ్యక్షులు యం.శ్రీహరి, జిల్లా కోశాధికారి బీ.శ్రీనివాసులు, సిటీ అధ్యక్షులు కె.సత్యం, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్.ప్రభావతమ్మ మరియు సంఘ నాయకులు, పూర్ణయ్య చారి, నాయక్, ఇంతియాజ్, మహిళా నాయకులు గాయత్రి పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక