ఆంధ్రప్రదేశ్
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి

జమ్మూ – కాశ్మీర్:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా, కశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి.
చినాబ్ నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 1315 మీటర్లు.
ప్రపంచంలో ఎత్తైన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మించబడింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక