ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం…. జేసీ

అనంతపురం జిల్లా / తాడిపత్రి ఏపీ టుడే న్యూస్ డిసెంబర్ 27
నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. తాడిపత్రిని అధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్న కల్యాణమండపం శిథిలిమైందన్నారు. ఆర్కియాలజీ అధికారులు బాలకృష్ణారెడ్డి, శివకుమార్, యోగి కల్యాణమండపాన్ని పరిశీలించారన్నారు. కల్యాణమండపం పునఃనిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇచ్చారని తెలిపారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐదేళ్లక్రితం తనకు కొంచెం అహంభావం, ప్రిస్టేజీ ఉండడంతో మూల్యం చెల్లించుకున్నానన్నారు. ప్రస్తుతం ఎలాంటి పనిలేదని అభివృద్ధి పనులే ప్రధానమన్నారు. తాడిపత్రి ప్రజల కోసం నా అహం, ప్రిస్జేజీ పక్కనపెడతానని, వారికోసం ఎంతటికైనా తలవంచుతానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరికి భయపడనని నిస్వార్థంగా పనిచేస్తానన్నారు. ఆలయాలతోపాటు మసీదులు, చర్చీలను కూడా అభివృద్ధి….
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక