ఆంధ్రప్రదేశ్
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 14
పామూరు మండలంలోని కంబాలదిన్నే గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ గ్రామ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళవారం ముఖ్యఅతిథిగా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం సరదాగా క్రికెట్ ఆడారు. అయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061