ఆంధ్రప్రదేశ్
సబ్ జూనియర్ విభాగంలో పాణ్యం ఎడ్ల జత విజయం

సబ్ జూనియర్ విభాగంలో పాణ్యం ఎడ్ల జత విజయం
నంద్యాల జిల్లా/ మహానంది, ఏపీ టుడే న్యూస్
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన రెండవ రోజు శుక్రవారం కొనసాగాయి. సబ్ జూనియర్ విభాగంలో ఎడ్ల జతలు పోటీపడ్డాయి. ఇందులో ఎస్ కొత్తూరు గ్రామం, పాణ్యం మండలం బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి వీరి ఎడ్ల జత 20 నిమిషాలలో 2435 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో నిలిచి రూ.75,000వేలు కైవసం చేసుకున్నాయి. పి.వాసుదేవరెడ్డి వెంగన్నపల్లి ,యాడికి మండలం ,అనంతపురం జిల్లా చెందిన ఎడ్ల జత 1262 దూరాన్ని లాగి రెండవ బహుమతిని రూ.60,000 వేలు గెలుచుకున్నాయి. గడివేముల మండలం, పెసరవాయి గ్రామం జి నాగేశ్వర్రెడ్డి ఎడ్ల జత 3వ స్థానంలో నిలిచి రూ.50,000 వేలు గెలుపొందాయి.ఈ కార్యక్రమంలో కోర్టు ఆర్గనైజర్ కె. శివనాగిరెడ్డి, కేసి కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, న్యాయనిర్ణేతలు ప్రేమ్ నాథ్ రెడ్డి, నారాయణస్వామి,తెదేపా నాయకులు, నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రామచంద్రుడు, సుదర్శన్ రెడ్డి,సర్పంచ్ అస్లాం భాష, జనసేన మండల అధ్యక్షుడు మారెడ్డి రామయ్య, జనసేన నాయకులు నల్లబోతుల మల్లికార్జున, గాజులపల్లె ఉమామహేశ్వర్ రెడ్డి, పాశం శ్రీనివాసులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక