జాతీయం
ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి ?

కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్ ముబారక్కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక