ఆంధ్రప్రదేశ్
పశు వైద్యశాలను సందర్శించిన ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు నియోజకవర్గం:–
రైల్వే కోడూరు మండలం,
శేట్టిగుంట పంచాయతీ
పశువైద్యశాలను సందర్శించి, *రాష్ట్రీయ గోకుల్ మిషన్ ABIP SSS* ఆధ్వర్యంలో, లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పుట్టిన లేగ దూడల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్చార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి , రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ,* అనంతరం, ముక్కా రూపానంద రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన పిండం మార్పిడి విధానం ద్వారా దేశంలోనే ప్రకృతిమంగా పుంగనూరు దూడ మొదటగా మన రాష్ట్రంలోనే జన్మించడం జరిగింది , ఇది మన రైల్వే కోడూర్ నియోజకవర్గంలోనీ శేట్టిగుంట లొ జరగడం ఆనందాయకంగా ఉందని తెలిపారు, *ఈ కార్యక్రమంలో* ఏ,పీ ఎల్ డి ఎ, CEO డాక్టర్ శ్రీనివాసరావు, అన్నమయ్య జిల్లా డి ఎ హెచ్ ఓ డాక్టర్ గుణశేఖర్ , ఈవో డి ఎల్ డి ఏ తిరుపతి డాక్టర్ బాలసుబ్రమణ్యం, ఈవో డి ఎల్ డి ఏ కడప డాక్టర్ రమేష్ , ఏడి డీఎల్ ఏడి డాక్టర్ రాజశేఖర్, డిడి రాజంపేట డాక్టర్ విజయభాస్కరరావు, డిడి రాయచోటి డాక్టర్ మాలకొండయ్య , ఏడి కోడూర్ డాక్టర్ సురేష్ రాజు, సెట్టిగుంట పశువైద్యశాల అధికారి వై ప్రతాప్, మరియు వెటర్నరీ డాక్టర్స్, మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక