ఆంధ్రప్రదేశ్
మట్టి గణపతితో పర్యావరణం కపడుదాం ..

జమ్మలమడుగు( సెప్టెంబర్03):
రాబోయే వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలందరూ మట్టిగణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ప్రభుత్వాసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ రాఫిక్ పాషా తెలిపారు. ఈరోజుడివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ ముద్రించిన మట్టి గణపతులను ప్రతిస్టిద్దాం – పర్యావరణాన్ని కపాడుదాం అనే పోస్టర్ ఆవిష్కరించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ యువజన సంఘానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కటిగాళ్ళ ప్రసాద్, పట్టణ నాయకులు సూరి, నరసింహ,పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక